1.స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో
స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది (2)
స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును
చిత్త శుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది (2)
" ఎన్నెన్నో "
2.భూనివాసులందరి లో గొర్రె పిల్ల రక్తము తో
కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది (2)
క్రీస్తు యేసు మూల రాయి యై
అమూల్యమైన రాళ్ళమై
ఆయనపై అమర్చబడుతూ వృద్ధినొందుచు సాగెదము (2)
" ఎన్నెన్నో"
Leave a Reply